తిరువాయపాటి రాజగోపాల్

తిరువాయపాటి రాజగోపాల్

కవిత్వం, కథలు, అనువాదాలు (కథలు కవితలు) రాస్తుంటారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికల ఎడిట్ పేజీల్లో, ఆదివారం అనుబంధాలలో వ్యాసాలు రాస్తుంటారు. 2013 లో 'వెన్నెల్లో మంచుపూలు' (కవితా సంపుటి), 2024 లో 'ఆఖరి స్నేహితుడు' (కథా సంపుటి), 2025లో '100 కబీర్ కవితలు' ప్రచురించారు. 1975 లో SV University నుండి MA English Literature పట్టా అందుకున్నారు. 1977 నుండి 2013 దాకా State Bank of India లో
ఉద్యోగం. కడప, తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఊళ్లలో పనిచేశారు.

ఈ సంచికలో…

అభిప్రాయాలు