పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు
పంజాబీ మూలం : రఫాదాల్వీ తెలుగు అనువాదం : రమేశ్ రాచపూటి అమృత్ సర్ రైల్వేస్టేషన్లోని మూడవ ప్లాట్ ఫాంపై ఉన్న బెంచీపై కూర్చుని ఉన్నాడు సింగ్....
1988 నుండి కథలు, అనువాద రచనలు చేస్తున్నారు.ఆరు కథ సంకలనాలు, ఒక చేనేత కథ సంకలనము నెమలి కన్ను చీర,తూర్పు పడమర, Note వర్తి అన్న అనువాద కథా సంకలనాలు తీసుకువచ్చారు. నాలుగు నవలలు రాశారు. ఇవి పత్రికలలో ప్రచురితమయ్యాయి. మానవతా విలువలు, చేనేత కార్మికుల సమస్యలు, ఉత్కంఠ భరితమైన కథలు రాయడానికి ఇష్టపడతారు. 2020లో ఈనాడు గ్రూప్ నిర్వహించిన కథావిజయం కథల పోటీలో ‘కస్తూరి విజయం’ కథకు రు 5000/- ప్రత్యేక బహుమతి, నవ్య వీక్లీ,స్వాతి వీక్లీలలో కథలకు బహుమతులు లభించాయి. వీరి రచనలకు కామాక్షి నారాయణరావు అవార్డు లభించింది. ప్రస్తుతం సహాయ సంచాలకులు APKVIB గా మదనపల్లిలో పనిచేస్తూ ఉన్నారు స్వస్థలం తిరుపతి. దాదాపు 200పైగా కథలు రాసారు.
పంజాబీ మూలం : రఫాదాల్వీ తెలుగు అనువాదం : రమేశ్ రాచపూటి అమృత్ సర్ రైల్వేస్టేషన్లోని మూడవ ప్లాట్ ఫాంపై ఉన్న బెంచీపై కూర్చుని ఉన్నాడు సింగ్....

